
పరిశ్రమలో స్క్రిప్టు రైటర్ల కొరత చాలా వుంది.
దీనికి పరాకాష్ఠ 'శంకర్ దాదా జిందాబాద్ '.
'లగేరహో మున్నా భాయ్' రీమేక్ హక్కులకి 11 కోట్లకుపైగా వెచ్చించి,'చిరు ' పారితోషికంగా 7 కోట్ల వరకూ, సినిమా తీయడానికి మరో 12 కోట్లు అంటే మొత్తం 30 కోట్లు పెట్టుబడి పెడితే ప్రేక్షకుల నుండి వసూలు చేసిన మొత్తం 20 కోట్లు కూడా దాటలేదు.



3 comments:
www.navatarangam.com
I regularly follow you and navatarangam.
Thank you
ఇంకా కొంచెం వివరంగా రాస్తే
చాలా బాగుండేది.
Post a Comment